AP: గవర్నర్‌ కార్యాలయానికి మంత్రుల రాజీనామాలు

9 Apr, 2022 21:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులు చేసిన రాజీనామాలు గవర్నర్‌ కార్యాలయానికి చేరాయి. కాసేపట్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. కాసేపట్లో గెజిట్‌ విడుదల కానుంది.  

చదవండి: (రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు) 

మరిన్ని వార్తలు