AP: సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ.. ముహుర్తం ఖరారు

10 May, 2022 14:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్‌ తొలిసారి మే 12న సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు