YSR Nethanna Nestham: రేపు లబ్ధి దారుల అకౌంట్‌లో రూ. 24 వేలు జమ

9 Aug, 2021 16:55 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) మూడవ విడత వైఎస్సార్‌ నేతన్న నేస్తంను  అమలు చేయనున్నారు. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు చొప్పున నగదు జమకానుంది. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

మరిన్ని వార్తలు