పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులు అర్పించిన సీఎం జగన్‌

16 Mar, 2023 09:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ ‍జగన్‌మోహన్‌ రెడ్డి.  ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు