కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై సీఎం జగన్‌ ట్వీట్‌, ఏమన్నారంటే..

15 Feb, 2023 21:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్ తో కలిసి స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని.. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ టీమ్‌కి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారాయన.

మరిన్ని వార్తలు