ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ ప్రకటన

19 Jun, 2021 11:55 IST|Sakshi

అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 

చదవండి: టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ

మరిన్ని వార్తలు