కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్‌సీ లేఖ

14 Sep, 2021 10:55 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్‌సీ  నారాయణ రెడ్డి లేఖ రాశారు. మూడు, నాలుగు రోజుల్లో  శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు రానున్నందున ఏపీ ప్రభుత్వం అనుమతి కోరింది.

>
మరిన్ని వార్తలు