సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది. బుధవారం రూ.195 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.