కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్ల నియామకానికి ఉత్తర్వులు

15 Jun, 2021 15:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిగా డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మంది నియమించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

చదవండి: థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు: ఏపీ సర్కార్‌ ముందస్తు ప్రణాళిక
‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’

మరిన్ని వార్తలు