-

AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ

17 Sep, 2022 14:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాలల నిర్వహణ కోసం ఈ అదనపు ఎంఈవోల నియామకం చేపట్టారు. 

చదవండి: (మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం)

మరిన్ని వార్తలు