ఏపీ: రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు

22 Jul, 2021 15:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: రేపు(శుక్రవారం) ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు  ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇచ్చారు.

మరిన్ని వార్తలు