AP Inter Supply Results 2022: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

30 Aug, 2022 11:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి. శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు​ ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం.. ఇంటర్‌ సెకండియర్‌లో జనరల్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. ఫలితాలను ఎడ్యుకేషన్‌.సాక్షి.కామ్‌లో చూడండి.

ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌లివే..

ఏపీ ఇంట‌ర్ ఫస్టియర్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)

ఏపీ ఇంట‌ర్ ఫస్టియర్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

ఏపీ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)

ఏపీ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

మరిన్ని వార్తలు