పోలవరాన్ని సందర్శించిన మంత్రి అంబటి రాంబాబు

22 May, 2022 12:52 IST|Sakshi

సాక్షి,  ఏలూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల  శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో కేంద్ర బృందంతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు