గుడ్‌ న్యూస్‌.. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

29 Sep, 2022 08:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్‌–4, మెడికల్‌ ఆఫీసర్లు, లెక్చరర్‌ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. పోస్టులు, దరఖాస్తు గడువు వివరాలు ఇలా ఉన్నాయి..

చదవండి: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్‌ మీ కోసమే..

మరిన్ని వార్తలు