స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం

3 Apr, 2021 04:46 IST|Sakshi

మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు 

విజయనగరం రూరల్‌: పరిషత్‌ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయమే ఆఖరు కాదని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పోటీలో ఉండాలా, లేదా అనేది నిర్ణయించుకుంటామని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు చెప్పారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు