Atchannaidu: స్టేజ్‌పై కిందపడ్డ అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు

13 Oct, 2021 14:47 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమ వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చుంటుండగా.. ఒక్కసారిగా వెనక్కిపడిపో​యారు. 

వేదికపై ఉన్న సోఫా వెనక్కి తూలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు వెంటనే అప్రమత్తమైన వారిని పైకిలేపి కుర్చీలను సరిచేశారు. అయితే, ఇద్దరికీ గాయాలేమీ కాకపోవడంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు