ఈనెల 29న తిరుమలలో బ్రేక్‌ దర్శనాలు రద్దు

26 Mar, 2022 16:58 IST|Sakshi

తిరుమల: ఈనెల 29వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. దాంతో మార్చి28వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించడవని టీటీడీ పేర్కొంది. మార్చి 29వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్లార్‌ తిరుమంజనం కారణంగా బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. 
 

మరిన్ని వార్తలు