AP: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతి

25 Jul, 2022 19:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆగస్ట్‌ 1 నుంచి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయనుంది.
చదవండి: ఏపీ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు 

మరిన్ని వార్తలు