ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు

26 Jun, 2021 19:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు  కేంద్రం ఆమోదం తెలిపింది.

చదవండి: టెన్త్, ఇంటర్‌ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్‌
ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు..

మరిన్ని వార్తలు