రేపు శ్రీశైలంకు కేంద్రమంత్రి అమిత్‌ షా

11 Aug, 2021 21:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైలంకు వెళ్లనున్నారు. అమిత్‌ షా ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లనున్నారు. 

మరిన్ని వార్తలు