కుప్పంలో టీడీపీ అరాచకం.. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ అరెస్ట్‌

7 Sep, 2022 11:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేత, కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత నెల 24న చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు, పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు హైదరాబాద్‌లో రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

చదవండి: (అలా చెప్పడానికి సిగ్గుండాలి.. టీడీపీపై మంత్రి అంబటి ఫైర్‌)

మరిన్ని వార్తలు