MP Gorantla Madhav: ఐ-టీడీపీపై సీఐడీ కేసు

7 Sep, 2022 10:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఐ-టీడీపీపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ గతంలో తన వీడియోని మార్ఫింగ్‌ చేసినట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టి ప్రాథమికంగా ఆ వీడియో మార్ఫింగ్‌ అని తేల్చారు. ఈ క్రమంలో ఐ-టీడీపీ సహా మరికొందరిపై పలు సెక్షన్లతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఐటీ (66t), IPC 465, 469, 471, 153(a), 505(2), 120(b) సెక్షన్లతో కేసు నమోదు చేశారు. 

చదవండి: (సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ)

మరిన్ని వార్తలు