Andhra Pradesh: ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ భేటీ వాయిదా

19 Sep, 2022 09:50 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. కాగా, సోమవారం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ భేటీ రేపటికి(మంగళవారానికి) వాయిదా పడింది. మంగళవారం అసెంబ్లీ అనంతరం ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తలు