జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సీఎం జగన్‌ సమీక్ష

2 Jun, 2021 12:01 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోమన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ!

మరిన్ని వార్తలు