ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్‌

23 Dec, 2021 11:52 IST|Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు