నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

22 Jun, 2022 20:01 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన ఈ వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులు పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించారు.

చదవండి: (Divyavani: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు