వధూవరులకు సీఎం జగన్‌ దంపతుల ఆశీర్వాదం

3 Jun, 2022 15:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం జరిగిన ఈ రిసెప్షన్‌లో వరుడు హసిత్‌, వధువు శ్రీజలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతీరెడ్డి ఆశీర్వదించారు.

చదవండి: (ఇంటింటికి అమృతధార)

మరిన్ని వార్తలు