CM Jagan: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి 

10 Sep, 2021 12:59 IST|Sakshi

వినాయక చవితి సందర్భంగా సీఎం జగన్‌ శుభాకాంక్షలు 

సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.


(చదవండి: మహా గణపతిం మనసా స్మరామి...)

మరిన్ని వార్తలు