ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు

14 Oct, 2021 03:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు