కడప చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

9 Jul, 2021 14:53 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప చేరుకున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.305 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు