కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

7 Jun, 2021 12:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు.

చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం 
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు