కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

25 Jun, 2021 12:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి 
ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

మరిన్ని వార్తలు