విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

27 May, 2021 12:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: అర్చకులపై ఏపీ సర్కార్‌ వరాల జల్లు..
శరణ్య.. నువ్వు డాక్టర్‌ కావాలమ్మా!

మరిన్ని వార్తలు