కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

28 Jun, 2021 12:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. సమీక్షలో మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.

చదవండి: YS Jagan: రేపు గొల్లపూడికి వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు