వాల్మీకి మహర్షికి సీఎం జగన్‌ నివాళి

20 Oct, 2021 10:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి, సీఎం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు