ఈనెల 14న భీమవరం వెళ్లనున్న సీఎం జగన్‌

10 Aug, 2021 18:07 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు