వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌

2 Aug, 2021 21:19 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆగస్ట్‌ 5న మంగళగిరి ఎయిమ్స్‌లో వన మహోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వనమహోత్సవం సందర్భంగా ఎయిమ్స్‌లో మొక్క నాటనున్నారు.

మరిన్ని వార్తలు