వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం

26 Nov, 2022 11:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, జూపూడి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
చదవండి: Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. 

మరిన్ని వార్తలు