ఆ‍త్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

22 Jun, 2022 09:13 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఆ‍త్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్‌ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 

ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!

మరిన్ని వార్తలు