సీలేరు నదిలో నాటు పడవ బోల్తా

27 Mar, 2022 14:08 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: సీలేరు నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వై.రామవరం మండలం తెలుగు క్యాంప్‌ వద్ద ఘటన జరిగింది.
చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!

మరిన్ని వార్తలు