సీఎం జగన్‌ను కలిసిన తూర్పు నావికా దళం అధికారి

3 Aug, 2021 14:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు విషయాలు ముచ్చటించారు.

మరిన్ని వార్తలు