ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ల సమావేశం

29 Jun, 2021 14:06 IST|Sakshi
సజ్జల రామకృష్ణారెడ్డి ( ఫైల్‌ ఫోటో )

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. సమగ్ర భూ సర్వే, ఇళ్ల స్థలాలు, నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. అంతే కాకుండా ప్రభుత్వ విప్‌లు ఎమ్మెల్యేల వినతులు, ఫిర్యాదులను  పరిశీలించారు.

చదవండి: బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల

మరిన్ని వార్తలు