సిమ్లాలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

28 Aug, 2021 03:09 IST|Sakshi

సిమ్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హిమాచల్‌ప్రదేశ్‌ డీజీపీ సంజయ్‌ కుందూ, సిమ్లా ఎస్‌పీ మోనిక ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు సంప్రదాయ కులూ టోపీ, శాలువా, దశావతార జ్ఞాపికను డీజీపీ సంజయ్‌కుందూ అందజేశారు.  

మరిన్ని వార్తలు