అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్

12 Jan, 2022 20:59 IST|Sakshi

సాక్షి, తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి బుధవారం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 
చదవండి: మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం

మరిన్ని వార్తలు