Guru Purnima 2022: సీఎం జగన్‌ గురుపూర్ణిమ శుభాకాంక్షలు

13 Jul, 2022 11:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: గురుపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
చదవండి: గురుపూర్ణిమ స్పెషల్‌: ఒక గురువు... వేలాది మంది శిష్యులు

మరిన్ని వార్తలు