ఏపీలో కొత్తగా 739 కరోనా కేసులు

6 Sep, 2021 17:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,333 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,93,589 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,925కు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

చదవండి: Corona: పట్టణాల్లో నియంత్రణలోనే కోవిడ్‌ 


 

మరిన్ని వార్తలు