సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ

26 Jul, 2021 17:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్‌ బదిలీ అయ్యారు. మైనార్టీ వెల్ఫేర్‌ స్పెషల్ సెక్రటరీగా గంథం చంద్రుడు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రాజబాబు, శ్రీకాకుళం జేసీగా సుమిత్ కుమార్‌, పశ్చిమగోదావరి జేసీగా అంబేద్కర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు