పవన్‌కు చేదు అనుభవం.. ‘జై జగన్‌’ అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు

23 Apr, 2022 14:35 IST|Sakshi

సాక్షి, కృష్ణా: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ శనివారం ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చారు. రోడ్‌ షో సందర్భంగా కారులో వెళ్లుండగా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డ రోడ్డు దగ్గర అభిమానులు పవన్‌కు పూలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో జై జగన్.. జై జగన్‌ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. 

మరిన్ని వార్తలు