పవన్‌ ర్యాలీలో జనసేన కార్యకర్తల ఓవరాక్షన్‌.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

14 Mar, 2023 15:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు మరోసారి ఓవరాక్షన్‌ చేశారు. ఆటోనగర్‌లో పవన్‌ కల్యాణ్‌ ర్యాలీలో ఆర్టీసీ బస్సుపైకెక్కి జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గంటన్నరకు పైగా 108 అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. పవన్‌ కల్యాణ్‌ అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వలేదు. కాగా పవన్‌ ర్యాలీ, ప్రదర్శనకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు.
చదవండి: ‘మార్గదర్శిలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయి’

>
మరిన్ని వార్తలు