కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు

13 Jun, 2022 11:40 IST|Sakshi
సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో గిరిధర్‌రెడ్డి  

సాక్షి, నెల్లూరు: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని సీఎం ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

చదవండి: (విక్రమ్‌రెడ్డి మెజార్టీ చరిత్రలో నిలవాలి: ఆర్కే రోజా)

మరిన్ని వార్తలు